ఏపీ మంత్రి లోకేశ్ అన్న క్యాంటిన్ ను ప్రారంభించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని నులకపేటలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటిన్ ను ఈ ఉదయం ప్రారంభించారు. స్వయంగా పలువురికి అల్పాహారంను లోకేష్ వడ్డించారు. తొలి విడతలో భాగంగా 100 క్యాంటిన్లు ప్రారంభించేందుకు నిర్ణయించింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here