South Central Railway Trains : వరుస సెలవులు రావటంతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్, కాకినాడ, తిరుపతి, కాచిగూడ నుంచి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. మొత్తం ఎనిమిది ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు తేదీలతో పాటు వెళ్లే రూట్ల వివరాలను తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here