(2 / 6)

భీముని పాదం జలపాతం మహబూబాబాద్ లోని గూడూర్ మండలంలోని సీతనగరం గ్రామంలో ఉన్నాయి. గుడూర్ బస్ స్టాండ్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో, వరంగల్ నుంచి 55 కిలోమీటర్లు ఉంటుంది. ఇక ఖమ్మం బస్ స్టేషన్ నుండి 88 కిలోమీటర్లు, హైదరాబాద్ నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దట్టమైన అడవిలో ఈ సుందరమైన జలపాతం దాగి ఉంది. (Image Source https://mahabubabad.telangana.gov.in/)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here