ఈరోజు శుభ్రం చేయొద్దు

చాలా మంది బిజీ లైఫ్ లేదా తీరిక లేకనో శుక్రవారం ఉదయం నిద్రలేచి పూజగదిలోని విగ్రహాలను, చిత్రపటాలను శుభ్రం చేస్తుంటారు. ఇలా చేయడం శుభప్రదం కాదు. శుభ్రం చేసిన తర్వాత మళ్లీ పసుపు, కుంకుమ పెట్టి పూజిస్తాం కదా అనుకోవచ్చు. కానీ శుక్రవారం రోజున అలా చేస్తే లక్ష్మీదేవి అమ్మవారికి ఆగ్రహం వచ్చి మీ ఇల్లు వదిలి వెళ్లిపోతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి శుక్రవారానికి ఒక రోజు లేదా రెండు రోజుల ముందు పూజగదిలోని విగ్రహాలు, చిత్రపటాలను శుభ్రం చేసుకోవడం ఉత్తమం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here