రూ. 9 వేలకు కనీస పెన్షన్
7వ పే కమిషన్ (pay commission) తో కనీస మూలవేతనం నెలకు రూ.18,000 కు పెరిగింది. ఆరో వేతన సంఘంలో ఇది రూ.7,000గా ఉంది. 7వ వేతన సంఘంతో కనీస పెన్షన్ కూడా రూ.3,500 నుంచి రూ.9,000కు పెరిగింది. అలాగే, గరిష్ట వేతనం రూ.2,50,000 లకు, గరిష్ట పెన్షన్ రూ.1,25,000 లకు పెరిగింది.