AP Telangana Rains : ద్రోణి, ఉపరిత ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు నాలుగు రోజల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆగస్టు 21వ తేదీ వరకు వానలు పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…