రెండేళ్లుగా ఇదే పరిస్థితి

అరారియా, సివాన్, మధుబని, కిషన్ గంజ్ సహా పలు జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న వంతెనలు కూలిపోవడం గత రెండేళ్లలో సర్వసాధారణమైంది. నిర్మాణంలో ఉన్నవే కాకుండా, ఇతర వంతెనలు కూడా కూలిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, కాంట్రాక్టర్లు, సంబంధిత ఏజెన్సీల అవినీతి నెట్ వర్క్ ఇలాంటి ఘటనలకు కారణమని పిటిషన్ లో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here