IRCTC Karnataka Package : కర్ణాటకలోని ఫేమస్ టెంపుల్స్ తో పాటు ప్రకృతి అందాలను వీక్షించేందుకు హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ అందిస్తుంది. 6 రోజుల పాటు కర్ణాటకలోని మైసూర్, మెల్కోటే, సోమనాథపుర, కూర్గ్, బేలూర్, హళేబీడులోని ఆలయాలను సందర్శించవచ్చు. ఈ టూర్ సెప్టెంబర్ 27న ప్రారంభం అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here