కర్నాటకలో మరో రాజకీయ దుమారం తలెత్తింది. ముడా భూ కుంభకోణంలో సీఎం సిద్ధ రామయ్యను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ అనుమతిని ఇచ్చారు. ఈ కేసులో సీఎంను విచారించడానికి అనుమతించవద్దని కర్నాటక మంత్రివర్గం చేసిన తీర్మానాన్ని గవర్నర్ పట్టించుకోలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here