Warangal: మద్యం మత్తులో వినియోగదారులను బూతులు తిట్టిన విద్యుత్ ఉద్యోగులపై వేటు పడింది. కస్టమర్లను తిట్టిన ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ.. ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఇష్యూ ఇప్పుడు వరంగల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here