వీరి రాకను గమనించిన స్థానికులు వెనక్కి వెళ్లిపోవాలని అరిచారు. అయితే.. భాష అర్థం కాక ముందుకు రావడంతో వారిద్దరూ కొట్టుకుపోయారు. కొంత సేపటికి ఆర్తి మృతదేహం లభ్యమైంది. మహేష్ ఓ చెట్టుకొమ్మను పట్టుకొని, ఒడ్డుకు చేరే ప్రయత్నం చేయగా, కొమ్మ విరిగిపోవడంతో మళ్లీ నీటిలోనే పడి గల్లంతు అయ్యారు. మహేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం తెలుసుకున్న గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్, పోలీసు అధికారులను ఆదేశించారు.
Home Andhra Pradesh భాష అర్థం కాలేదో ఏమో.. వద్దన్నా వెళ్లారు.. వాగులో కొట్టుకుపోయారు-two teachers from haryana missing...