అగ్రిగోల్డ్ ఆస్తులను జప్తు చేయడానికి ముందే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వందల ఎకరాల్లో శ్రీగంధం, చందనం, నీల్గిరి, సుబాబుల్ ప్లాంటేషన్లు చురుగ్గా నడిచాయి. తీర ప్రాంతాలు, పెద్దగా నీటి సదుపాయం లేని భూముల్లో పండే మొక్కల్ని పెంచుతూ వచ్చారు. కొన్ని చోట్ల శ్రీగంధం, ఎర్ర చందనం వంటి వాటిని కూడా సాగు చేశారు. ఎనిమిదేళ్లుగా ఈ మొక్కల్ని పట్టించుకున్న వారు లేరు.
Home Andhra Pradesh వందల ఎకరాల్లో అగ్రిగోల్డ్ ప్లాంటేషన్లలో చెట్లు మాయం.. తెర వెనుక ఐపీఎస్ అధికారి…-in hundreds of...