ఈ విషాద ఘటన తిరుపతి జిల్లాలోని వాకాడులో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే…. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం మర్రిమాకుల కండ్రిగకు గ్రామానికి చెందిన చిరంజీవి, చిట్టెమ్మల దంపతులకు ముగ్గురు సంతానం. కుమార్తె చందు, కుమార్తె నవ్యశ్రీ (11), కుమారుడు భవేష్ ఉన్నారు. వీరులో ఆరో తరగతి చదువుతున్న నవ్య శ్రీ, కోలాటం నేర్చుకుంది. బృందంతో కలిసి ప్రదర్శనలు ఇస్తోంది.
Home Andhra Pradesh కోలాట వేడుకలో విషాద ఘటన.. చిన్నారి తలను చిదిమేసిన జనరేటర్ మిషన్!-a child died after...