ఈనెల 27వ తేదీన ఏపీ మంత్రివర్గ సమావేశం కానుంది. పేపర్ లేకుండా(ఈ – కేబినెట్)నే ఈ భేటీ జరగనుంది. ఉద‌యం 11 గంట‌ల‌కు వెల‌గ‌పూడి రాష్ట్ర స‌చివాలయం భ‌వ‌నంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here