AP Files Burnt Incidents :ఏపీలో ప్రభుత్వ ఆఫీసుల్లో ఫైళ్ల దగ్ధం ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా పోలవరం ప్రాజెక్టు ఆఫీసులో దస్త్రాలు దహనం ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు అధికారులను సస్పెండ్ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here