ఏలూరు జిల్లాలో దారుణం వెలుగు చూసింది. మద్యం మత్తులో భర్తపై దాడి చేసిన ముగ్గురు యువకులు… అతని భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. వీరికి కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here