హైదరాబాద్ మెట్రో షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు నాగోల్‌, మియాపూర్‌ మెట్రో రైలు డిపో ప్రాంతాల వద్ద కల్పిస్తున్న ఉచిత పార్కింగ్‌ సౌకర్యాన్ని ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. ఇక నుంచి పెయిడ్ పార్కింగ్ విధానం అమల్లోకి రాబోతున్నట్లు ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here