kurnool murder: కర్నూలు జిల్లా పత్తికొండ టీడీపీ లీడర్ మర్డర్ కేసులో మిస్టరీ వీడింది. టీడీపీ ఆరోపించినట్టు ఆయన్ను ప్రత్యర్థి పార్టీ కార్యకర్త హత్య చేయలేదు. సొంత పార్టీకి చెందిన నాయకుడే హత్య చేశాడు. దీనిపై వైసీపీ రియాక్ట్ అయ్యింది. టీడీపీపై విమర్శలు గుప్పించింది.
Home Andhra Pradesh kurnool murder: టీడీపీ నేత మర్డర్ కేసులో ట్విస్ట్.. చెప్పుతో కొట్టాడని చంపేశాడట!