రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ యువకుడి కట్టుకథ కటకటాలపాలు చేసింది. భూ వివాదం నేపథ్యంలో పెద్దనాన్న కుటుంబాన్ని కేసులో ఇరికించాలని కిడ్నాప్ డ్రామా ఆడి కేసులో ఇరుక్కున్నాడు. యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here