YS Sharmila On Group 1 Mains : గ్రూప్-1 మెయిన్స్ కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల సీఎం చంద్రబాబును కోరారు. ఈ మేరకు ఏపీపీఎస్సీకి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. గ్రూప్-1 అభ్యర్థులు వైఎస్ షర్మిలకు లేఖ రాశారు. ఈ విషయాన్ని షర్మిల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here