Raksha bandhan 2024: భారతదేశం అనేక దేవాలయాలకు నిలయం. వాటిలో ఎన్నో వింతలు, విశేషాలు కలిగిన ఆలయాలు ఉన్నాయి. సాధారణంగా ఆలయంలో సతీసమేతంగా స్వాముల వారు కొలువై భక్తులకు దర్శనం ఇస్తుంటారు. కానీ కొన్ని ఆలయాలు మాత్రం అన్నాచెల్లెళ్ళు దేవదేవుళ్లుగా కొలువై పూజలు అందుకుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here