Anakapalle: అనకాపల్లిలో తీవ్ర విషాదం జరిగింది. కలుషిత ఆహారం తిని.. 27 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here