Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాద ఘటన జరిగింది. ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. శనివారం హాస్టల్లో సమోసాలు తిన్న గిరజన విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం సెలవు కావడంతో వారంతా సమీపంలోని బంధువుల ఇళ్లకు వెళ్ళారు. వారిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
Home Andhra Pradesh Anakapalli Tragedy: అనకాపల్లిలో ఘోరం.. హాస్టల్లో కలుషిత ఆహారం తిని ముగ్గురు విద్యార్థుల మృతి, 27మందికి...