CM Chandrababu : తిరుపతి జిల్లా శ్రీసిటీలో పర్యటించిన సీఎం చంద్రబాబు…15 సంస్థల కార్యకలాపాలను ప్రారంభించారు. అనంతరం పలు సంస్థల సీఈవోలతో మాట్లాడారు. పరిశ్రమల కోసం ఫ్రెండ్లీ ఇండస్ట్రీయల్ పాలసీ తీసుకోస్తామని హామీ ఇచ్చారు. కంపెనీల ప్రతినిధులు లేవనెత్తిన సమస్యలకు పరిష్కారం చూపుతామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here