OTT Suspense Thriller: తెలుగు థ్రిల్ల‌ర్ మూవీస్ డెడ్‌లైన్‌, మ‌హిషాసురుడు ఒకే రోజు ఓటీటీలోకి వ‌చ్చాయి. ఎక్స్‌ట్రీమ్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్నాయి. డెడ్‌లైన్‌లో మూవీలో అజ‌య్ ఘోష్‌, అప‌ర్ణ మాలిక్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. మ‌హిషాసురుడు మూవీలో రిచా, ధ‌ర‌ణి రెడ్డి న‌టించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here