Pragya Jaiswal: దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత ఖేల్ ఖేల్ మే సినిమాతో బాలీవుడ్లోకి రీఎంట్రీ ఇచ్చింది ప్రగ్యా జైస్వాల్. అక్షయ్ కుమార్, తాప్సీ వంటి స్టార్స్ నటించిన ఈ బడ్జెట్ మూవీతో బాలీవుడ్లో పాగా వేయాలని ప్రగ్యా జైస్వాల్ కలలు కన్నది. కానీ ఈ బ్యూటీ ఆశ తీరలేదు.