Raksha Bandhan Tragedy: రాఖీ పండగ రోజున మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. సోదరులకు రాఖీ కట్టిన గంటల వ్యవధిలోనే ఓ చెల్లి తుదిశ్వాస విడిచింది. దీంతో ఆ కుటుంబలో విషాదం నెలకొంది. అయితే.. ఆమె మృతికి కారణం ఓ ఆకతాయి అని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here