Rinku Singh: ఐపీఎల్ 2025లో ఆర్‌సీబీ త‌ర‌ఫున ఆడాల‌ని ఉంద‌ని అన్నాడు టీమిండియా హిట్ట‌ర్ రింకూ సింగ్‌…ఆర్‌సీబీలో కోహ్లి ఉన్నాడు కాబ‌ట్టి అత‌డితో ఆడే అవ‌కాశం కోస‌మైనా ఆర్‌సీబీని సెలెక్ట్ చేసుకుంటాన‌ని అన్నాడు. రింకూ సింగ్ కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here