Sricity CBN: సీఎం చంద్రబాబు నేడు తిరుపతిలోని శ్రీసిటీలో పర్యటించనున్నారు.శ్రీసిటీలో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేయనున్నారు.15 సంస్థల కార్యకలాపాలు ప్రారంభించడంతో పాటు మరో 7 సంస్థలకు శంకుస్థాపన చేయనున్నారు.రూ.900 కోట్ల పెట్టుబడితో ఈ సంస్థల ద్వారా 2 వేల 740 మందికి ఉపాధి లభిస్తుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here