రెవిన్యూ, సర్వే, రిజస్ట్రేషన్ శాఖల అధికారులతో కలిసి మాజీ మంత్రి జోగి రమేష్ ఈ దందాకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. ఇదంత ఒక ఎత్తైతే జోగి రమేష్‌కు తాను ఎలాంటి భూమిని విక్రయించలేదని నిందితుడు వాంగ్మూలం ఇచ్చాడు. క్రయ విక్రయాల్లో పేర్కొన్న ఆధార్‌ కార్డు తనది కాదని, తన సంతకాన్ని ఫోర్జరీ చేసి విక్రయించినట్టు పోలీసులకు వివరించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here