కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు సీబీఐ ఈ కేసును సీరియస్‌గా ఇన్వెస్టిగేట్ చేస్తుంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వస్తున్నాయి. అయితే నిందితుడు సంజయ్ రాయ్ అత్త కూడా అతడిపై కామెంట్స్ చేసింది. తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసినట్టుగా ఆమె చెప్పుకొచ్చారు. సంజయ్ రాయ్ మూడు నెలల గర్భిణీ భార్యను కొట్టడం ద్వారా ఆమెకు గర్భస్రావానికి కారణమయ్యాడని కూడా ఆమె చెప్రారు. చేసిన నేరానికి ఉరితీయాలని అతడి అత్త డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here