AP Govt Housing : రానున్న 100 రోజుల్లో 1.20 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. గత ప్రభుత్వం గృహనిర్మాణాలను వ్యాపార ధోరణిలో చూసిందన్నారు.  2014-19 మధ్య నిర్మించిన గృహాలకు కూడా డబ్బు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here