Bandi Sanjay : రైతు రుణమాఫీ, ఆరు గ్యారంటీల అమలు నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ విగ్రహాల లొల్లి చేస్తు్న్నాయి బండి సంజయ్ ఆరోపించారు. ‌ ప్రజలకు కావాల్సింది విగ్రహాల లొల్లి కాదన్నారు. రుణమాఫీ, ఆరు గ్యారంటీ స్కీమ్ ల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here