DGP Jitender : తెలంగాణలో మావోయిస్టుల సమస్య లేదని డీజీపీ జితేందర్ అన్నారు. రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. సైబర్ క్రైమ్ బ్యూరో ద్వారా రూ.85 రికవరీ చేసి బాధితులకు అప్పగించామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here