Gutha Amith Reddy : శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డికి రాష్ట్రస్థాయి పదవి దక్కింది. గుత్తా అమిత్ రెడ్డని రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ ఛైర్మన్ గా ప్రభుత్వం నియమించింది. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here