మహారాష్ట్రలోని థానే జిల్లాలోని ఓ పాఠశాలలో నాలుగేళ్ల వయస్సున్న ఇద్దరు బాలికలపై జరిగిన లైంగిక దాడి ఘటనకు నిరసనగా మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో వందలాది మంది తల్లిదండ్రులు, స్థానికులు బద్లాపూర్ రైల్వేస్టేషన్ వద్ద పట్టాలపైకి వచ్చి రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం ఉదయం నుంచి స్థానిక రైల్వేస్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here