Vijayawada: ఇంద్రకీలాద్రిపై వారంలో మూడు రోజులు వీఐపీ, వీవీఐపీ దర్శనాలు రద్దు చేశారు. ఈ మేరకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం అధికారులు నిర్ణయం తీసుకున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here