కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూములకు సాగునీరు అందక పంట భూములు బీటలు వారు తున్నాయన్నాయి. సాగునీరు అందించండి మహాప్రభో అంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు. కృష్ణా డెల్టాకు శివారు ప్రాంతమైన ఏలూరు రూరల్ మండలంలోని మాదేపల్లి, లింగారావు గూడెం,కాట్లంపూడి, జాలిపూడి తదితర గ్రామాలలో వందలాది ఎకరాలకు సాగునీరు అందడం లేదు.
Home Andhra Pradesh ఏలూరు జిల్లా రైతన్నలకు వింత పరిస్థితి, నీరు అందక బీటలు వారిన వరి చేలు-eluru farmers...