ఇకపై రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ల పరిశుభ్రతకు సంబంధించి ఫొటోలు తీసి, యాప్లో అప్లోడ్ చేసే బాధ్యతలను విద్యా శాఖ గ్రామ, వార్డు సచివాలయాలకు అప్ప గిస్తున్నట్టు సమగ్ర విద్యాశాఖ ప్రకటించింది. సచివాలయాల్లోని ఎడ్యుకే షన్ వెల్ఫేర్ అసిస్టెంట్, వార్డు ఎడ్యుకేషన్ కార్యదర్శి ప్రతి సోమ, గురువారాల్లో లో పాఠశా లలను సందర్శించి మరుగుదొడ్ల ఫొటోలు తీసి అప్లోడ్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Home Andhra Pradesh టాయ్లెట్ ఫోటోల అప్లోడ్ డ్యూటీ టీచర్లకు తీసేసి, సచివాలయ సిబ్బందికి అప్పగింత-uploading of toilet photos...