ఆగష్టు 28న శ్రీ మలయప్ప స్వామి, శ్రీ కృష్ణ స్వామి ఇద్దరికీ మాడవీధుల్లో బంగారు తిరుచ్చి వాహన సేవను నిర్వహించనున్నారు. దీనిలో స్థానిక యువకులు, భక్తులు ఉత్సాహంతో సంప్రదాయ కుండలు పగలగొట్టే విన్యాసం ఉట్లోత్సవంలో పాల్గొంటారు. ఉత్సవాల దృష్ట్యా ఆగస్టు 28న సహస్ర దీపాలంకార సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం వంటి అన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.
Home Andhra Pradesh తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్, ఆగస్టు 28న ఆర్జిత సేవల రద్దు-బ్రహ్మోత్సవాల్లో దాతలకు వసతి లేదు-tirumala...