వాళ్లిద్దరూ వరుసకు అక్కాచెల్లెల్లు, అంతకు మించి మంచి స్నేహితులు. వారి స్నేహబంధాన్ని చూసి ఎవరికి అసూయపుట్టిందో గానీ విధి వారిని దూరం చేయాలని చూసింది. అందులో ఒకరికి అనుకోని కష్టం వచ్చింది. దీంతో తనకు జీవితంపై ఆశ లేదని, చనిపోతానని తోటి స్నేహితురాలు, చెల్లిలతో చెప్పింది. నీతో నేను వస్తానంటూ స్నేహితురాలి మరణంలోనూ మరో యువతి తోడైంది. మరణంలోనూ వీడని ఈ వీరి స్నేహం ఎంత బలమైందో స్పష్టం అయింది.
Home Andhra Pradesh పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం..ప్రేమించిన వాడితో పెళ్లి కాలేదని అక్క ఆత్మహత్య, మనస్తాపంతో చెల్లి..-tragedy in...