అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఓ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా…18 మంది గాయపడ్డారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని చర్యలు చేపట్టింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here