బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఎలాంటి పరీక్షలకు అయినా తాను సిద్ధమని నటి హేమ వీడియో విడుదల చేశారు. తనని కొన్ని మీడియా సంస్థలు బ్లాక్ మెయిల్ చేశాయని ఆరోపించారు.సెటిల్మెంట్ కి రావాలని పిలిచినట్లు ఆమె చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకు ఈ వీడియో వెళ్లాలని ఆమె చెప్పుకొచ్చారు. వారిని తాను కావాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here