Guppedantha Manasu Serial August 21st Episode: గుప్పెడంత మనసు సీరియల్‌‌ ఆగస్ట్ 21వ తేది ఎపిసోడ్‌లో మను గురించి రిషి, వసుధార మాట్లాడుకుంటారు. ఏంటా పెద్ద విషయం అని ఎంట్రీ ఇచ్చిన శైలేంద్రపై వసుధార ఫైర్ అవుతుంది. దాంతో సారీ చెప్పిస్తాడు రిషి. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here