రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కోరెం గ్రామంలో రూ.20 లక్షలతో హెల్త్ సబ్ సెంటర్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భూమి పూజ చేసారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్యం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని,అదే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.

 Government Is Working Towards Providing All Medical Services To The People: Mla-TeluguStop.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here