ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్నేహితుల కోసం ఎంత దూరమైన వెళ్తానని తెలిపారు. తనకు ఇష్టమైతే అది ఎవరైనా సరే వస్తానని అన్నారు. నంద్యాల పర్యటనపై రేగిన దుమారంపైనే అల్లు అర్జున్ ఈ వ్యాఖ్యలు చేశారని టాక్ వినిపిస్తోంది. సుకుమార్ సతీమణి తబిత నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ హాజరయ్యారు. ఇక పుష్ప 2 గురించి మాట్లాడిన ఐకాన్ స్టార్.. కెరీర్ లోనే కష్టమైన క్లైమాన్స్ సీన్ చేశానని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here