అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రమాదం చాలా బాధాకరమన్నారు. అచ్యుతాపురం ప్రమాదం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖ కిందకు రాదన్నారు.  అన్ని పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ చేయాలని మొదట్లోనే చెప్పాననని.. అలా చేస్తే పరిశ్రమలు మూసేస్తారనే భయం యజమానులలో ఉందని వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here