కోల్​కతాలోని ఆర్​జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో ట్రైనీ డాక్టర్​పై అత్యాచారం, హత్య కేసుకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) గురువారం తన స్టేటస్ రిపోర్టును సుప్రీంకోర్టుకు సమర్పించింది. క్రైమ్ సీన్​ని మార్చారని, తొలుత ఇది ఆత్మహత్య అని తల్లిదండ్రులకు పశ్చిమ్​ బెంగాల్​ పోలీసులు చెప్పారని, ఆ తర్వాత హత్య అని వెల్లడించినట్టు సీబీఐ తన స్టేటస్ రిపోర్టులో పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here