ఇటీవలే ఎమ్మెల్సీగా విజయం సాధించిన బొత్సకు ఆ పార్టీ అధినేత జగన్ మరో అవకాశం కల్పించారు. శాసనమండలిలో ప్రతిపక్షనేతగా ఆయన్ను నియమించారు. ఈ మేరకు శాసనమండలి సెక్రటరీ జనరల్‌కు లేఖ రాశారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here