భూవివాదంలో కుల బహిష్కరణ ……!

స్థానికలు తెలిపిన వివరాల ప్రకారం బొప్పాపూర్ గ్రామానికి చెందిన బండమీది సాయిలు (70), మల్లయ్య ఇద్దరు అన్నదమ్ములు. వీరు వ్యవసాయం చేసుకొని జీవనం సాగించేవారు. కాగా బొప్పాపూర్ గ్రామ పెద్దలు నిర్ణయించిన ధరకు తమ భూమిని విక్రయించడానికి అన్నదమ్ములు నిరాకరించారు. దీంతో కుల పెద్దలకు,  అన్నదమ్ములకు గొడవ జరిగింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here